నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 09 : అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ మదనపల్లె పట్టణ అధ్యక్షుడిగా నాదేళ్ల అరుణ తేజ్(చింటూ) ఖరారు చేస్తూ శుక్రవారం అధిష్ఠానం అధికారి కంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాదెళ్ల అరుణ్ తేజ్, తెలుగుదేశం పార్టీకి, మదనపల్లె నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేసారు. మరియు తెలుగు యువతతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, యువత సమస్యలపై పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. వారు మదనపల్లెలో రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
Reporter
Namitha News