Monday, 27 July 2026 12:57:22 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అభినవ ఝాన్సీరాణి షర్మిళ - జిల్లా ప్రధాన కార్యదర్శి సమీరుద్దీన్

ఘనంగా వైయస్. షర్మిళ జన్మదిన వేడుకలు,

Date : 17 December 2025 07:31 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిసెంబర్ 17 : కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు గుర్రంకొండ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పి. సి. సి. అధ్యక్షులు YS షర్మిళ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గుర్రంకొండ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు, ఈ సందర్బంగా సమీరుద్దీన్ మాట్లాడుతూ షర్మిళమ్మ అభినవ ఝాన్సీ రాణి అని ప్రజా సమస్యలపై నిర్వీరమా పోరాటం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని నీలాదీసే తీరు అమోఘమైనదని కొనియాడారు, ఇలాంటి నాయకురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రధసారది గా దొరకటం తాము చేసుకున్న అదృష్టమని, షర్మిలమ్మ గారి నాయకత్వంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయటానికి తమ సాయ శక్తుల కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ జాయింట్ సెక్రటరీ గౌస్ బాషా,మండల కన్వీనర్ ఫైరోజ్ ఖాన్,మైనారిటీ నాయకులు ఖాజా, అర్షద్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: