Sunday, 26 July 2026 04:41:53 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

కొటాల ఇంచార్జ్ కార్యదర్శిగా జితేంద్ర నాయక్

Date : 19 January 2026 08:27 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి19 : తంబళ్లపల్లె మండలం కొటాల పంచాయతీ అభివృద్ధికి ఇన్చార్జి కార్యదర్శి అనిత సహకరించలేదని సమస్యలు పరిష్కరించలేని ఈ పదవి నాకొద్దని సర్పంచ్ సహదేవ రెడ్డి గతవారం రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు.దీనిపై స్పందించిన మండల అధికారులు పంచాయతీలో ప్రాథమిక ప్రజా సర్వే నిర్వహించి కొటాల పంచాయతీ అభివృద్ధి కోసం కొటాల ఇన్చార్జి కార్యదర్శిగా జితేంద్ర నాయక్ ను నియమిస్తున్నట్లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా లు విలేకరులకు తెలిపారు. కార్యదర్శి నియామకంతో సర్పంచ్ సహదేవరెడ్డి తోపాటు గ్రామంలోని ప్రజలు ఎంపీడీవో, ఏవో, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :