నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, పుంగనూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ త్యాగరాజు, చైర్మన్ శమీపతి, అగ్రికల్చర్ ఏ.టి.ఎం. శివకుమార్ ఆధ్వర్యంలో పుంగనూరు ఏ.యం.సి. పరిధిలో వ్యాపారము చేసుకొనుటకు గాను లైసెన్సు పొందిన ట్రేడర్స్ లతో సమావేశం. ఈ సందర్బంగా ట్రేడర్స్ "మార్కెట్ రుసుము " ను నగదు రూపంలో కార్యాలయముకు చెల్లించి రసీదు తీసుకొని వారి సరుకులను రవాణా చేసుకోనే వారు, ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు లైసెన్స్ ట్రేడర్స్ అందరూ వారి సరుకు రవాణా కొరకు మీ యొక్క User ID, password తో online login అయి నమోదు చేసి మార్కెట్ రుసుము ను ఆన్ లైన్ లోనే చెల్లించి permit ను Whatsapp ద్వారా గాని, లేక Internet లో down load చేసుకొని గాని మీ యొక్క సరుకును నిరభ్యంతరంగా రవాణా చేసుకోవచునని తెలియజేసారు. జూలై 01 నుండి ఎట్టి పరిస్థితి లలోను నగదు రూపం లో చెల్లించు టకు వీలులేదని ఇక పై అంతా online payment మాత్రమే ఉంట్టుందన్నారు. సమావేశం లో ట్రేడర్స్ అందరి సందేహాలను నివృత్తి చేసిన అధికారులు.
Reporter
Namitha News