Monday, 27 July 2026 03:34:21 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ యూనివర్సిటీ యన్.సి.సి. యూనిట్ ఆఫీసర్ కు క్యాప్టెన్ గా పదోన్నతి

Date : 17 November 2025 07:36 AM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 16: అంగళ్లు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు యెన్.సి.సి విభాగానికి అసోసియేట్ యెన్.సి.సి ఆఫీసర్ గా సేవలు అందిస్తున్న యెన్.నవీన్‌కుమార్ కు లెఫ్టినెంట్ హోదా నుండి కెప్టెన్ హోదాకు పదోన్నతి పొందినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. మహారాష్ట్రలోని, కాంప్టీ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఆఫీసర్స్‌ ట్రైనింగ్ అకాడమీ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, సంబంధిత పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ పదోన్నతి లభించిందని తెలిపారు. యెన్.సి.సి కార్యక్రమాల అభివృద్ధి, శిక్షణా ప్రమాణాల మెరుగుదల, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్యాంపుల్లో కేడెట్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి ప్రశంసిస్తూ కల్నల్ ఎన్.వి మోనిష్, కమాండింగ్ ఆఫీసర్, లెఫ్టినెంట్ కల్నల్ పి.లోగనాథన్, అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు సిబ్బంది, 35-ఆంధ్ర బెటాలియన్, చిత్తూర్ వారి చేతులమీదుగా పదోన్నతి పత్రాలను అందుకున్నారు. కెప్టెన్ గా పదోన్నతి పొందిన యెన్.సి.సి ఆఫీసర్ నవీన్ కుమార్ ను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :