Sunday, 26 July 2026 11:12:59 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పిటిఎం ఎంపీడీవో, రాపూరివాండ్లపల్లె సెక్రటరీ లపై సమాచార హక్కు కమిషనర్ కు ఫిర్యాదు

సమాచార హక్కు ద్వారా నిర్ణయిత గడువు ముగిసినా సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదు

Date : 03 January 2026 09:58 PM Views : 330

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం - జనవరి 03 : అన్నమయ్య జిల్లా పిటీఎం మండలం రాపూరి వాండ్లపల్లె సచివాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా పంచాయతీలో నిధులను ఏఏ పనులకు వినియోగించారో తెలుపాలని కృష్ణాపురం కు చెందిన కోనారెడ్డి రాజారెడ్డి సమాచారాన్ని గత సంవత్సరం జూన్ 06 కోరగా నిర్ణీత సమయానికి సమాచారం ఇవ్వకపోతే మొదటి అప్పీల్ గా పిటియం ఎంపీడీఓ కు దరఖాస్తు చేసుకొన్నారు, అప్పిలేట్ అధికారి అయిన ఎంపీడీఓ కూడా 45 రోజులు అయిన సమాచారాన్ని ఇవ్వలేదని తెలిపారు. కానీ సమాచార హక్కు చట్టం నెల రోజుల లోపు అయితే ప్రతి పేజీకి రెండు రూపాయలు చొప్పున తీసుకొని సమాచారాన్ని ఇవ్వాలి కానీ ఆరు నెలల గడుసున్న సమాచారాన్ని ఇవ్వనందుకు ఆ సమాచారాన్ని పూర్తిగా ఉచితంగా అధికారులే ఇవ్వాలని చట్టం చెబుతుంది కానీ చట్టాన్ని తుంగలో తొక్కి సమాచార హక్కు చట్టాన్ని చెత్త బుట్టలు వేస్తున్నారు, నిర్ణీత సమయంలో సమాచారాన్ని ఇవ్వకపోవడంతో సమాచార హక్కు కమిషనర్ కు అప్పీల్ చేసినట్లు తెలిపిన ఫిర్యాదు దారుడు రాజారెడ్డి

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :