Monday, 27 July 2026 12:48:51 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విధ్వంసం నుండీ వికాసం వైపుగా చారిత్రాత్మక తీర్పు కు రెండు ఏండ్లు - తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు

Date : 04 June 2026 07:33 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 04 : ఆంద్రప్రదేశ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు జూన్ 04 , రాష్ట్ర ప్రజలు నాటి విద్వాంసం నుండీ వికాసం వైపుగా తీర్పు ఇచ్చిన రోజు నేటికి సారిగ్గా రెండు ఏండ్లు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆకాంక్షలను వేరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి , సుపరిపాలన వైపుగా దూసుకుపోతున్నాం , వైసీపీ అధికారం లో నున్న ఐదు ఏండ్లు నవరత్నాల మోసం , యువత కు మోసం, నేరాలు , అరాచకాలు, విధ్వసంతో రాష్ట్రం ను చీకటిలోకి వెళ్ళింది , ఇప్పుడు అధికారంలో లేక పోయిన వైసిపి ఫేక్ బుక్ లెట్లు, పోస్టర్ లతో విషప్రచారం ,ప్రజలు అంతా గమనిస్తున్నారు ,ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని మా నాయకులు సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ లు అంటూ శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో నేడు మరో సారి సాంబరాలు చేసుకున్న టిడిపి శ్రేణులు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: