నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 04 : ఆంద్రప్రదేశ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు జూన్ 04 , రాష్ట్ర ప్రజలు నాటి విద్వాంసం నుండీ వికాసం వైపుగా తీర్పు ఇచ్చిన రోజు నేటికి సారిగ్గా రెండు ఏండ్లు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆకాంక్షలను వేరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి , సుపరిపాలన వైపుగా దూసుకుపోతున్నాం , వైసీపీ అధికారం లో నున్న ఐదు ఏండ్లు నవరత్నాల మోసం , యువత కు మోసం, నేరాలు , అరాచకాలు, విధ్వసంతో రాష్ట్రం ను చీకటిలోకి వెళ్ళింది , ఇప్పుడు అధికారంలో లేక పోయిన వైసిపి ఫేక్ బుక్ లెట్లు, పోస్టర్ లతో విషప్రచారం ,ప్రజలు అంతా గమనిస్తున్నారు ,ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని మా నాయకులు సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ లు అంటూ శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో నేడు మరో సారి సాంబరాలు చేసుకున్న టిడిపి శ్రేణులు
Reporter
Namitha News