Monday, 27 July 2026 04:19:41 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం రిలే నిరాహారదీక్ష

రిలే నిరాహారదీక్ష శిబిరం ను ప్రారంభించిన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్

Date : 24 March 2026 07:44 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - మార్చి 24 : అన్నమయ్య జిల్లా రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించడం లో అలసత్వం ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం ఇక నైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్లు పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం మార్గం చూపాలని, రాజ్యాంగం బద్దంగా ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం అన్నప్పుడు సి.పి.యస్. రద్దు చేయాలని, బకాయి డి.ఏ. లను, ఐ.ఆర్. ను ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలని, 12వ పి.ఆర్.సి. కమిషన్ ను నియమించాలని, పార్లమెంట్ లో పెన్షన్ సవరణ బిల్లు ను ఉపసంహారించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రిలే నిరాహార దీక్ష లకు పిలుపునివ్వడం తో నేటి నుండీ అన్నమయ్య జిల్లా సంఘం ఆధ్వర్యంలో పీలేరు లో రిలే నిరాహార దీక్ష లను ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్. నేటి నుండీ తమ డిమాండ్ల పరిస్కారం కోసం రిలే నిరాహార దీక్షలకు కూర్చున్న రిటైర్డ్ ఉపాధ్యాయులు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :