నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 27 : ఈ రోజు మదనపల్లి లో రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా మదనపల్లి జిల్లా చేయకుండా ఏ ముఖం పెట్టుకొని మదనపల్లికి వస్తారని ప్రశ్నించిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , అతని సానుభూతి పరులు . ఎంపీ పర్యటనను అడ్డుకుంటాం అని హెచ్చరించిన విషయం పై శాంతిభద్రతల నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోలీసులు ఆయన నివాసంలో కలిసి వివరణ కోరిన మదనపల్లి పోలీసులు.
Reporter
Namitha News