Sunday, 26 July 2026 09:58:41 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

నూతన టెక్నాలజీ తో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలతో భూ సమస్యలకు చెక్ - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 02 January 2026 07:57 PM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 02 : తంబళ్లపల్లె మండలం లో రైతుల భూముల సమస్యల ప్రక్షాలనతో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేని నూతన పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేస్తున్నట్లు తాసిల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్నె మడుగు సచివాలయంలో నూతన పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వే లో పలు రకాల భూ సమస్యలు వచ్చాయని వాటిని దశలవారీగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో సైతం భూములకు సంబంధించి అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, పొలాల వద్ద వచ్చే సమస్యలు తమ దృష్టికి తెస్తే క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల సహకారంతో పరిష్కారం చేస్తానని హామీఇచ్చారు. నూతన పాస్ బుక్కులు ద్వారా రైతుకు రైతు భరోసా,రుణాలు, సబ్సిడీ పథకాలు తోబాటు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేంద్ర,తెలుగు సోమశేఖర్,బాలరాజు, యువత యువ నేత బాబు ,సిద్ధారెడ్డి,పురుషోత్తం, వీరాంజనేయులు, నరసింహులు,భూమిరెడ్డి,బిజెపి రామస్వామి రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీఆర్వో వెంకటేష్, వీఆర్ఏలు నాగేశ్వర, మల్లి రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :