నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 24 : మదనపల్లి పట్టణం గొల్లపల్లి లోని శేష సాయి కళ్యాణ మండపం ఎస్సీ కాలనీ నందు 14 లక్షల రూపాయల వ్యయం తో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రజలకు అంకితం చేస్తూ, 25 లక్షల రూపాయల ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనం నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మరియు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News