Sunday, 26 July 2026 09:52:15 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

Date : 17 June 2026 11:29 PM Views : 124

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 17 ః కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్ కనెక్షన్ తీసుకుంటే విద్యుత్ బిల్లులు లేకుండా ప్రతి ఇంటికి ఓ ఆదాయ వనరు సమకూరుతుందని (శ్రావణ్ సోలార్ ఎనర్జీ) ప్రతినిధి శ్రీనివాసులు సూచించారు. బుధవారం కురబలకోట ఐకెపి కార్యాలయంలో శ్రావణ్ సోలార్ ఎనర్జీ అధికారి బాలమురుగన్ ఆదేశాల మేరకు మహిళా సంఘ సభ్యులకు సోలార్ విద్యుత్ ఉపయోగాలపై కూలంకషంగా అవగాహన కల్పించారు. సోలార్ రూఫ్ టాప్ తో 50% సబ్సిడీతో పాటు ప్రతినెల బిల్లులు చెల్లించే పని లేకుండా ప్రతి నెల సోలార్ విద్యుత్తు తో ఆదాయం లభిస్తుందన్నారు. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణ, దీర్ఘకాలిక ఆదా, బ్యాంకు రుణ సౌకర్యం, ఇండ్ల తో పాటు మినీ పరిశ్రమలు, మిల్లులు, కళ్యాణ మండపాలు,వ్యవసాయ మోటార్లకు సైతం సోలార్ విద్యుత్ ఉపయోగకరమన్నారు.ఈ అవకాశాన్ని మహిళా సంఘ సభ్యులు, ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఐకెపి మహిళలు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :