Monday, 27 July 2026 03:33:26 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బలవంతపు భూసేకరణ ను నిరసిస్తున్నాం - సీపీఐ

భూనిర్వాసితులతో సమావేశమైన సీపీఐ నాయకులు

Date : 09 March 2026 05:13 PM Views : 222

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మార్చి 09 : తంబళ్లపల్లి మండలం కుక్కరాజుపల్లి గ్రామంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు పేరుతో రైతుల నుంచి భూములను ప్రభుత్వ అధికారులు బలవంతంగా సేకరించే ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామంటున్న సీపీఐ నాయకులు. సోమవారం పార్క్ కోసం భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమైన సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాలను ఇవ్వడానికి అంగీకరించకపోయినా, వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా అధికారులు ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. రైతుల జీవనాధారం భూమి. వారి సమ్మతి లేకుండా భూములు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల అభిప్రాయాలు తీసుకోవడం, గ్రామ సభ నిర్వహించడం, సరైన నష్టపరిహారం మరియు పునరావాసం కల్పించడం తప్పనిసరి. కానీ కుక్కరాజుపల్లి గ్రామంలో ఈ నిబంధనలు పాటించకుండా భూసేకరణకు ప్రయత్నించడం రైతుల హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించని పరిస్థితిలో ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. రైతుల అభిప్రాయాలను గౌరవించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: