నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 : మదనపల్లి పట్టణం లో తాగునీటి సమస్య పై గత నెలలో అధికారుల సమీక్షలో అధికారులు తన ద్రుష్టి కి తీసుకొచ్చిన ప్రాంతాల్లో కోళ్ల బైలు పంచాయితీ సచివాలయం ఎదురుగా, కోళ్ల బైలు వన్ పంచాయతీలోని మసీదు దగ్గర, రింగ్ రోడ్ ఇంజనీర్స్ కాలనీ వద్ద నూతనంగా బోర్ డ్రిల్ చేసి మోటార్ ఏర్పాటు చేసి నేడు నీళ్లు వదిలిన సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి లోనూ, ప్రజలకు మౌలిక వసతుల కల్పన లో త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశాల మేరకు బోర్లు మోటార్లు బిగించి నీళ్లు వదులుతున్నాం ఇంకా వేసవి కాలం నీటి సమస్య ఉంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా మందోస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News