Sunday, 26 July 2026 09:08:33 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పికేయం - ఉడా సెక్రటరీని సన్మానించిన రాయల్ గణి

Date : 06 November 2025 09:36 AM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పికేయం - ఉడా సెక్రటరీని సన్మానించిన రాయల్ గణి . (పలమనేరు,కుప్పం,మదనపల్లి,తంబళ్లపల్లి) అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పికేయం - ఉడా సెక్రటరీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పి.ఆర్.మనోహర్ ని ఉమ్మడి చిత్తూరు జిల్లాల జనసేన నాయకుడు రాయల్ గణి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా రాయల్ గణి మాట్లాడుతూ పి.ఆర్.మనోహర్ ఎంతో సమర్థవంతమైన అధికారి అన్నారు.గతంలో బి.కొత్తకోట మున్సిపల్ కమిషనరుగా,మదనపల్లి మున్సిపల్ మేనేజరుగా సమర్ధవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు.దీంతో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించి పికేయం - ఉడా సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిందన్నారు.ఆయన పికెఎం - ఉడాను మనోహర్ అభివృద్ధికి బాటలు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చక్రి,వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :