నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి - నవంబర్ 11 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు. ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులను విన్నపించగా, అన్నమయ్య జిల్లా లో పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై సియం సూచించారని తెలియచేస్తున్న చినబాబు . కానీ స్థానిక నేతల్లో వివిధ కోణాల్లో చర్చలు. తంబల్లపల్లి ఇంచార్జ్ కల్తీ మద్యం వ్యవహారం లో సస్పెన్షన్ చేసిన నేపథ్యంలో వివిధ రకాలుగా చర్చించుకొంటున్న స్థానిక నేతలు
Reporter
Namitha News