నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 25 : మదనపల్లి పట్టణం, నియోజకవర్గ పరిధిలో బుధవారం రాత్రి న స్థానిక శ్రీరామ కళ్యాణ మండపం నందు జరిగిన భోజనపు సోమనాథ్ - అశ్విని గార్ల వివాహ వేడుకలో, అలాగే చౌడేశ్వరి కళ్యాణ మండపంలో జరిగిన పొలిశెట్టివారి లక్ష్మీధర్ - కవిత గార్ల వివాహ వేడుకలో మరియు ములకలచెరువు మండలంలో జరిగిన అర్చన - శ్రీహరి గార్ల వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఈ కార్యక్రమాల్లో తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, వెంకటేష్, జనసేన నాయకురాలు దారం అనిత, దారం హరి, అరుణ్ మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News