Monday, 27 July 2026 01:55:05 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కురబ సంఘం డివిజన్ కమిటీ ఎంపిక

వర్కింగ్ ప్రెసిడెంట్ కురబ సంఘం బెల్లే రెడ్డి ప్రసాద్ మరియు మాజీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామాంజులు ఆధ్వర్యంలో ఎన్నిక

Date : 25 December 2025 06:29 PM Views : 239

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబ సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ ఎంపిక వర్కింగ్ ప్రెసిడెంట్ కురబ సంఘం బెల్లే రెడ్డి ప్రసాద్ మరియు మాజీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామానుజులు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక చేయడం జరిగింది. కృప సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ ఎంపిక మరియు కదిరి రోడ్డు నందు కురుబ కుల కనకదాస్ భవన నిర్మాణం కి కృషి చేసేందుకు కుల బాంధవులు ఏకతాటిపై నిలిచి అభివృద్ధి పథంలో నడిపించాలని తెలియజేశారు. కురుబ సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ లో గౌరవ అధ్యక్షులు ఆర్కే శ్రీనివాసులు మరియు బద్దిపల్లి రామిరెడ్డి, అధ్యక్షులు కప్పల శ్రీనివాసులు, జనరల్ సెక్రెటరీ మేజారి సదాశివ, జాయింట్ సెక్రటరీ కోటకొండ రాజేష్, ట్రెజరర్ శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శి బద్ది రెడ్డప్ప, అధ్యక్షులు గుడే శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు లలిత కుమారి, ప్రధాన కార్యదర్శి మల్లిక, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన డివిజన్ కమిటీ సభ్యులు అందరూ కురుబ కురుబ సంఘం మరియు కనకదాసు భవనం ఏర్పాటుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొప్పల నరసింహులు, మనోహర్, రమేష్, రెడ్డప్ప, సిపిఐ శివ, మరియు కురబ కురమ కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :