Sunday, 26 July 2026 10:08:38 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విశ్వం లో అగ్నిమాపక వారోత్సవాలపై మాక్ డ్రిల్ అంగళ్ళు విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ లో సోమవారం (20-04-2026) అగ్నిమాపక వారోస్తవాల సందర్బంగా మాక్ డ్రిల్ నిర్

Date : 20 April 2026 08:27 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం లో అగ్నిమాపక వారోత్సవాలపై మాక్ డ్రిల్ అంగళ్ళు విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ లో సోమవారం (20-04-2026) అగ్నిమాపక వారోస్తవాల సందర్బంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కాలేజీ లోనే కాకుండా మరి ఎక్కడ అయినా ఎలక్ట్రికల్, గ్యాస్, మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరికి అగ్ని ప్రమాదాలు వాటి యొక్క నివారణ పద్ధతులు గురించి బాగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా విపత్తు స్పందన మరియు అగ్ని మపక సేవల శాఖ అధికారి శ్రీ. వి. ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మనిషి జీవితం అన్ని రకాల టెక్నాలజీ తో ముడిపడి ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా విద్యార్థులు అన్ని రకాలుగా జాగ్రతలు తీసుకోవాలని ఇంకా కాలేజీ లోనే కాకుండా పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ హోటల్స్ నందు అగ్ని ప్రమాదాలు వాటి నివారణ చర్యలు గురించి బాగా తెలుసు కోవాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో అగ్ని మాపక సిబ్బంది, ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, డీన్స్, హెచ్ ఓ డీస్, అధ్యాపకులు, ఫస్ట్ ఇయర్ బి. టెక్ విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :