Monday, 27 July 2026 04:19:52 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

క్రమశిక్షణతో కూడిన విద్య విజయానికి తొలిమెట్టు - అబూబకర్ సిద్దిక్

Date : 24 February 2026 10:21 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 24 : ప్రతి విద్యార్థి పెద్దలు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్య విజయానికి తొలిమెట్టుగా నిలుస్తుందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ సూచించారు. మంగళవారం హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలలో భాగంగా జడ్పీ హైస్కూల్లో 48 మంది టెన్త్ విద్యార్థులకు పరీక్షల సందర్భంగా పరీక్షల కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల కమిటీ చైర్మన్ సుగవాసి శివకుమార్, హెచ్ఎం శ్రీనివాసులు, అధ్యాపకులు హెల్పింగ్ మైండ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ స్ఫూర్తి దాయకమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మైనుద్దీన్, సురేంద్రనాయక్, దొరస్వామి నాయుడు, సునీల్, వెంకటరమణ, చంద్రయ్య, ప్రతాపరెడ్డి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు బషీర్, సిరాజ్, కళ్యాణ్, అబ్దుల్లా, అమీన్, సైసావలి విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :