Monday, 27 July 2026 10:53:53 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ యూనివర్సిటీ లో స్మార్ట్ సిటీ & మొబిలిటీ డెవలప్మెంట్ పై ఫాకల్టీ కార్యక్రమం

ఏ.ఐ.సి.టి.ఈ. వారి సహకారం తో ఫాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం

Date : 08 November 2025 11:47 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 08 : అఖిలభారత సాకేంతిక విద్యా మండలి (ఏ ఐ సీ టి ఈ)న్యూ ఢిల్లీ వారి సహకారంతో మదనపల్లి సమీపం లోని మిట్స్ డీమ్డ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ విభాగము వారు వారం రోజుల పాటు స్మార్ట్ సీటీ మరియు మొబిలిటీ డెవలప్మెంట్ పై ఫాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను మిట్స్ డీమ్డ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్, విభాగధిపతి డాక్టర్ ఎస్. కుసుమ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. మంజులకు అభినందనలు తెలియచేసారు. ఈ సదస్సుకు సహాయ, సహకారం అందించిన అఖిల భారత సాకేంతిక విద్యా మండలి వారు ఒక లక్ష రూపాయలు నగదు సహకారాన్ని అందించారు. ఈ సహాయ సహకారాలను అందించిన అఖిల భారత సాకేంతిక విద్యా మండలి వారి కి మిట్స్ డీమ్డ్డ్ యూనివర్సిటీ ఛాన్సిలర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సిలర్ ఎన్. ద్వారకానాథ్, వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్ కృతజ్ఞతలు మరియు విజయ వంతంగా పూర్తిచేసిన అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: