Sunday, 26 July 2026 08:20:16 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

సి.డి.పి.ఓ. కు సమ్మె నోటీసు ఇచ్చిన ఆత్మకూరు అంగన్వాడీ కార్యకర్తలు

Date : 27 January 2026 07:51 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 27 : ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లు పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించలేదని, ఫిబ్రవరి 12వ తేదీ నుండీ సమ్మె చేస్తామంటూ వినతిపత్రం సమర్పించిన అంగన్వాడీ కార్యకర్తలు, వీరికి మద్దతు తెలిపిన ఆత్మకూరు డివిజన్ సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య. వచ్చే నెల 12 వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆత్మకూరు అంగన్వాడీ కార్యకర్తలు నేడు కార్యాలయ అధికారిని సిడిపిఓ సునీలత కు సమ్మె నోటీసు అందించారు. సిఐటియు ఆత్మకూరు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రాంత అంగన్వాడి కార్యకర్తల యూనియన్ కార్యదర్శి పి.రాధ, అధ్యక్షులు కే.రవణమ్మ, సెక్టర్ లీడర్లు కుసుమ, లావణ్య, మీనాక్షి, మస్తానమ్మ తదితరులు ఈ నోటీసు అందించిన వారిలో ఉన్నారు.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని సీఐటీయూ అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, మరియు అంగన్వాడి కార్యకర్తల కార్యదర్శి రాధా మాట్లాడుతూ తమ సమస్యల సాధన కోసం ఫిబ్రవరి 12 వ తేదీన తాము సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు..లేబర్ కోడ్స్ ను రద్దు పరచలని, తమ కనీస వేతనాన్ని 26 వేలకు పెంచాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మరికొన్ని సమస్యలపై తాము సమ్మె చేపడుతున్నట్లు వారు తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :