Sunday, 26 July 2026 11:32:57 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Date : 26 January 2026 07:57 PM Views : 135

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు, ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు, తరువాత ఆయన మాట్లాడుతూ భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని, సమాజ సేవకు కట్టుబడి ఉండాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయన దేశభక్తి మరియు జాతీయత కంటే ఎక్కువగా దేశాన్ని దృఢంగా పునరుత్థానించడానికి విద్య, సాంకేతికత, మరియు ఆత్మనిర్భరత వంటి అంశాలపై కూడా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు, ఈ సందర్బంగా బయట వివిధ కళాశాల లో నిర్వహించి న వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ మరియు జ్ఞాపిక తో సత్కరించారు, ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎస్ గౌస్ బాషా, డీన్స్, హెచ్వోడీస్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :