Sunday, 26 July 2026 11:42:36 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

టిడిపి కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్

Date : 18 November 2025 07:23 PM Views : 267

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 18 : నమితన్యూస్. టిడిపి నాయకులకు,కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మదనపల్లె నియోజక వర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు.మండలంలోని బలిజపల్లెకు చెందిన టిడిపి నేత,రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ కోశాధికారి సీతప్ప తండ్రి వెంకటరమణ పై బుదవారం రాత్రి కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచి,పశువుల పాకను కూల్చివేశారు. ఈ విషయమై గురువారం మండలానికి విచ్చేసిన రమేష్ వెంకటరమణ పై దాడిచేసిన వారిపై కేసు నమోదుచేసి,నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్సై ను కోరారు.అనంతరం బలిజపల్లె కు వెళ్లి దుండగులు కూల్చివేసిన పశువుల పాకను పరిశీలించారు. కేసు విషయమై పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని ,అధైర్య పడవద్దని రమేష్ సీతప్ప కు హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్,మాజీ అధ్యక్షుడు కొండూరు నారాయణరెడ్డి ,పుంగనూరు టిడిపి నాయకులు సుబ్రహ్మణ్యం రాజు మాజీ సర్పంచ్ రెడ్డి శేఖర్ , ప్రశాంత్ రెడ్డి,శ్రీనాథ్ రెడ్డి చెంగారెడ్డి,బండ్ల జనార్దన, జావిద్, చిన్నూ స్వామి, ఏ పి మోడల్ స్కూల్ చైర్మన్ బాలాజీ,మొహమ్మద్,వేణుగోపాల్, ఎల్ శివ, జై కుమార్, శ్రీకాంత్,అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :