Sunday, 26 July 2026 12:23:41 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ లో రాష్ట్రా స్థాయి మెడల్స్ సాధించిన గుర్రంకొండ విద్యార్థులు

జాతీయ స్థాయి పోటీలకు గుర్రంకొండ విద్యార్థులు

Date : 28 November 2025 11:08 PM Views : 277

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 28 : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ జడ్.పి.హెచ్.ఎస్. విద్యార్థులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి 69వ ఎస్జీఎఫ్ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ నందు ఖేలో ఇండియా ఫెన్సింగ్ లో గుర్రంకొండ జడ్పి హై స్కూల్ విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మెడల్స్ సాధించారు. P. హరినాథ్ రెడ్డి ఇండూజ్యూవల్ సిల్వర్ మెడల్, ప్రసన్న కుమార్ ఇండూజ్యూవల్ సిల్వర్ మెడల్ సాధించారు. వీరు త్వరలో మహారాష్ట్ర శంభోశం నగర్ లో జరగబోయే జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ నందు పాల్గొంటారు. పథకాలు సాధించినటువంటి విద్యార్థులకు హెచ్ఎం తకివుల్లా, స్కూల్ అసిస్టెంట్ లక్ష్మీ అభినందించారు. ఈ కార్యక్రమం నందు ఖేలో ఇండియా ఫెన్సింగ్ కోచ్ రవీంద్రనాథ్, పిడి శ్రావణి, మరియు పద్మలత మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :