Sunday, 26 July 2026 03:52:12 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు

Date : 01 March 2026 07:57 PM Views : 241

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 01 : టైలర్స్ డే సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని టైలరింగ్ వృత్తిదారులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. టైలర్లు తమ షాపు లను మూసివేసి ఒకరినొకరు టైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా ర్యాలీ లో పాల్గొని టైలర్స్ ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. టైలర్స్ డే సందర్భంగా బ్యానర్ చేతబట్టి పట్టణంలోని సత్రం సెంటర్ నుండి మునిసిపల్ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో స్కూటర్ ర్యాలీ కూడా నిర్వహించారు. బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలనేసి అంబేద్కర్ కు నివాళులు సమర్పించారు.. అనంతరం వారు మాట్లాడుతూ టైలర్స్ డే సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ప్రస్తుతం టైలర్ల వృత్తి కష్టతరంగా మారిందని కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చిందని ప్రజల సహకారంతోనే తాము ఇన్నేళ్లు కొనసాగుతూ వచ్చామని ప్రభుత్వం టైలర్స్ ను ఆదుకోవాలని అలాగే కొన్నేళ్లుగా సమస్యగా ఉన్న తమ టైలర్స్ కాలనీలో సమస్యను తీర్చలని కోరారు.. ఈ ర్యాలీలో ఆత్మకూరు ఎస్సై జిలాని పాల్గొని శుభాకాంక్షలు తెలుపుతూ సంఘీభావం తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ప్రాంతా టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవుప్, వోల్గా టైలర్ మహబూబ్ బాషా, మార్క్స్ ఖాజామొహిద్దిన్ , యస్దాన్, అక్బర్ బాషా, గోపాల్ , మున్నా, ఇంతియాజ్, రఫీ తదితరులు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :