Sunday, 26 July 2026 10:01:58 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కార్మికుని కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం

మునిసిపల్ కమీషనర్ చొరవ, ఆర్డిఓ బి.పావని గారి సహకారం తోనే కుటుంబం కు లబ్ది చేకూరుతోంది

Date : 26 May 2026 11:59 AM Views : 99

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - మే 26 : ఆత్మకూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మల్లికార్జున ప్రమాదవశాత్తు చెత్త తరలించే ట్రాక్టర్ నుండి జారిపడి చనిపోయిన ఘటనలో వారి కుటుంబానికి 72 లక్షల రూపాయల ఆర్థిక సహాయం రానున్నది. చెత్త వాహనాలకు గతంలో ఎప్పుడు ఇన్సూరెన్స్ చేసిన దాఖలాలు లేవు కానీ ఈసారి ఆ వాహనాలకు ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో ఇన్సూరెన్స్ చేయడం వల్ల వాహన ప్రమాదం ద్వారా 35 లక్షలు, మరియు ఇటీవల ప్రభుత్వ నిర్ణయంతో కార్మికుల ఖాతాలను యాక్సిస్ బ్యాంకుకు మార్చడం వల్ల ఆ బ్యాంకు నుండి 20 లక్షల రూపాయల బ్యాంక్ ఇన్సూరెన్స్ నగదు, మరియు ఇదే బ్యాంకు నుండి వారి పిల్లల చదువు కోసం ఎనిమిది లక్షల రూపాయలు మున్సిపల్ కార్యాలయం నుండి పది లక్షలు కలిపి మొత్తం 72 లక్షల నగదును త్వరలో మృతి చెందిన కార్మికుని కుటుంబానికి అందించనున్నారు. కమిషనర్ తీసుకున్న ఆ రెండు నిర్ణయాల వల్లే 60 లక్షల వరకు కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం లభించడం విశేషం. మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ బి.పావని సహకారంతో ఇప్పటికే ఐదు లక్షల నగదు చెక్కును ఇటీవల మంత్రి ద్వారా బాధిత కుటుంబానికి అందించారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :