Sunday, 26 July 2026 11:26:17 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో సి.పి.ఆర్ పై అవగాహన - డాక్టర్ రమేష్ నాథ్

సి.పి.ఆర్ తో ఆగిన గుండెకు ఊపిరి పోయండి - డాక్టర్ రమేష్ నాథ్

Date : 24 November 2025 07:36 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 24 : అత్యవసర సమయంలో గుండె ఆగిన వ్యక్తికి సిపిఆర్ తో ఆగిన గుండెకు ఊపిరి పోయాలని డాక్టర్ రమేష్ నాథ్ పిలుపు నిచ్చారు. సోమవారం ఐటిఐ కళాశాలలో విద్యార్థులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో సి పి ఆర్ ఫై అవగాహన కల్పించారు. లింగుట్ల రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రత్న శేఖర్ విద్యార్థులకు సిపిఆర్ పై ప్రధమ చికిత్స మనిషి రూపంతో ప్రాక్టికల్ గా సిపిఆర్ చేసి క్షుణ్ణంగా వివరించారు. గుండె ఆగిన సమయంలో సిపిఆర్ చేయడం వలన ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ సి పి ఆర్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎంతోమంది సిపిఆర్ పై అవగాహన లేక ప్రాణాలు కోల్పోయారని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపల్ నాగరాజు, అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారి అశోక్, లెక్చరర్ చౌడయ్య, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సిరాజ్, సునీల్, అబ్దుల్లా, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :