Monday, 27 July 2026 12:49:15 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు

Date : 15 June 2026 07:21 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకల చెర్వు - జూన్ 15 : ములకలచెరువు మండలం గూడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కోటపల్లి గ్రామ త్రాగునీటి బోర్ మోటార్ కాలిపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ చొరవతో గూడిపల్లి గ్రామ సెక్రటరీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో బోర్ మోటార్‌కు వెంటనే మరమ్మతులు చేయించారు

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గాలి సతీష్ కుమార్, తోట చంద్రమోహన్, సోమిశెట్టి శ్రీనివాసులు పాల్గొని మరమ్మతు పనులను పర్యవేక్షించారు. బోర్ మోటార్‌ను తిరిగి పనిచేసే విధంగా మరమ్మతులు చేయడంతో గ్రామంలో నీటి సరఫరా పునరుద్ధరించబడింది

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యను తక్షణమే పరిష్కరించిన జనసేన పార్టీ నాయకత్వానికి, గూడిపల్లి గ్రామ సెక్రటరీ విశ్వనాథ్‌కు, అలాగే గాలి సతీష్ కుమార్, తోట చంద్రమోహన్, సోమిశెట్టి శ్రీనివాసులు తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటామని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :