Monday, 27 July 2026 03:12:50 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

23 విశ్వం ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్లోబల్ క్వెస్ట్ టెక్నాలజీస్ నందు ఉద్యోగాలు పొందారు

Date : 08 November 2025 07:43 AM Views : 130

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 23 విశ్వం ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్లోబల్ క్వెస్ట్ టెక్నాలజీస్ నందు ఉద్యోగాలు పొందారు. కురబలకోట మండలం అంగళ్లకు సమీపము నందు ఉన్న విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ నందు గత నెల 08-10-2025 బుధవారం రోజున విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఫైనల్ ఇయర్ బీటెక్, ఎంసీఏ మరియు ఎంబీఏ కోర్సు చదువుతున్న విద్యార్థులకు గ్లోబల్ క్వెస్ట్ టెక్నాలజీస్ వారి ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు గ్లోబల్ క్వెస్ట్ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ నరేంద్ర జి రెడ్డి గారు పాల్గొని సుమారుగా 200 మంది విద్యార్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, ఒక నెల తర్వాత అనగా ఈరోజు 07-11-2025 శుక్రవారం రోజున ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. వీరందరికీ మూడు నుంచి ఎనిమిది లక్షల ప్యాకేజీ తో ఉద్యోగాలు కల్పించనున్నారు. సెలెక్ట్ అయిన విద్యార్థులందరినీ అధ్యాపకులు మరియు కాలేజీ యాజమాన్యం అభినందించారు. ఇలాంటి కంపెనీలు ఇంకా ఎక్కువ రాబోతున్నాయని విద్యార్థులందరూ బాగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలని ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి గారు తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :