నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 13 : మదనపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు డబ్బుతో సంబంధం ముడిపెట్టకుండా గుండె సంబంధిత రోగులకు అత్యవసర పరిస్థితి లలో ఏళ్ల వేళలా పగలు , అపరాత్రి సమయం చూసుకోకుండా నిరంతరం వైద్యసేవలు అందించే డాక్టరు రెడ్డి బాష ప్రజల మనిషిగా గుర్తుండి పోయే డాక్టర్ కు ప్రతీ ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా గౌరవం గా అందించే అవార్డు కు ఎంపికైన మదనపల్లి కి చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ రెడ్డి బాష. అవార్డు స్వీకరించిన ఈ సంవత్సరం ది టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ చేతుల మీదుగా "ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ 2026 " అవార్డు స్వీకరించిన డాక్టర్ రెడ్డి బాష . ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ 2026 అవార్డు పొందిన డాక్టర్ రెడ్డి బాష కు మదనపల్లి లోని పలువురు డాక్టర్లు రెడ్డి బాష ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు
Admin
Namitha News