నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 14 : తంబళ్లపల్లె ఒక సమీపంలోని కోటకొండ గంగమ్మ జాతర లో బుధవారం రాత్రి చాందిని బండ్ల మెరవణి, ప్రత్యేక వాయిద్యాలు ,బాణసంచా పేలుళ్లు, కోలాటాలు, చెక్క భజనలు, పోతుల రాజు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గురువారం కోటకొండ గంగమ్మ తల్లి ఊరేగింపులో వందలాదిగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు
Reporter
Namitha News