Sunday, 26 July 2026 10:03:03 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎక్స్ హ్యాకథాన్-2025 లో ప్రతిభ కనబర్చిన మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు

చెన్నై కి చెందిన జీనోవెక్స్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఎక్స్ హ్యాక్ ధాన్-2025

Date : 01 January 2026 09:00 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 01 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ విద్యార్థులు చెన్నై కి చెందిన జెనోవెక్స్ టెక్నాలజీస్ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఎక్స్ హ్యాకథాన్-2025 (Xackathon–2025) కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ చూపారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నందు ఇంజనీరింగ్ సి.ఎస్.ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) తృతీయ సంవత్సరం చదువుతున్న మోహన్ కృష్ణ, వర్ధన్ కుమార్, శణ్ముఖ సాయి మరియు మోహిత్‌ లు మరియు విష్ణు వర్ధన్ సి.ఎస్.ఈ (నెట్‌వర్క్స్), తో కూడిన బృందం తమ వినూత్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యం మరియు సమన్వయంతో పోటీలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ద్వితీయ బహుమతి గా రూ.10,000 నగదు అందుకున్నారు. ఈ పోటీలో ప్రత్యేక ప్రతిభకు గుర్తింపుగా విష్ణు వర్ధన్‌కు స్పెషల్ పెరఫార్మర్ అవార్డు (అమెజాన్ వౌచర్) మరియు మోహన్ కృష్ణ‌కు ఆక్టివ్ పెరఫార్మర్ అవార్డు (అమెజాన్ వౌచర్) లను మరియు ప్రసంశా పాత్రలను జెనోవెక్స్ కంపెనీ ప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, విభాగాధిపతి డాక్టర్ ఎస్.పద్మ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :