నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 14 : ఆదివారం 16న జరిగే మదన పల్లెలో జరిగే మాల మహానాడు రాష్ట్ర సభను జయప్రదం చేయాలని రామసముద్రం మాల మహానాడు అధ్యక్షులు టి కృష్ణప్ప ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక చెక్పోస్ట్ కూడలిలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు శివశంకర్, మాల మహానాడు సీనియర్ నాయకులు కొమ్ము నారాయణస్వామి నీరు గట్టు కృష్ణప్ప,సమతా సైనిక్ మండల అధ్యక్షులు నీరు గట్టు జయరాజ్,సమతా సైనిక్ మండల వైస్ ప్రసిడెంట్ బాలాజీ, వైస్సార్సీపీ ఎస్ సి సెల్ మండల్ ప్రసిడెంట్ నీ రుగట్టు శివ, యువ నాయకులు కే ఎం రాజశేఖర్, దొడ్డిపల్లి వెంకటరమణ, మణి మాలమహానాడు మండల యువ నాయకులు బీకే, నరసింహులు, మాలమహా నాడు పలమనేరు డివిజన్ ప్రెసిడెంట్ మాణిక్యాల శే షాద్రి,ప్రశాంత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News