నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 04 : అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం రెడ్డి మస్తాన్ మరియు పూల సుబ్రహ్మణ్యం ల నూతన గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, కార్యదర్శి . ఈ సందర్బంగా శ్రీరాం చినబాబు ను వారు ఘనంగా సన్మానించారు. ఆయన వెంట బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, శ్రీకాంత్, నాగార్జున, జై కృష్ణ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News