Monday, 27 July 2026 01:53:08 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ

జలధార - జలహారతి కార్యక్రమంల లో భాగంగా పనులు మొదలు

Date : 02 May 2026 06:52 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 02 : మదనపల్లి మండలం లో వర్షాకాలంలో చెరువులను నింపేందుకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఇరిగేషన్ శాఖ అధికారుల చొరవ తో బసినికొండకు చెందిన తెదేపా నేత కత్తి లక్ష్మన్న సొంత నిధులతో రెండున్నర కిలోమీటర్లు పొడవు గల సప్లై ఛానల్ పనులకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ భాష భూమి పూజ చేశారు హంద్రీ - నీవా కాలవ సమీపంలోని సద్దలచెరువు, రెడ్డి చెరువు, వడ్డీ చెరువు, తాటి చెరువు, బుచ్చమ్మ చెరువు, పాముల చెరువు మీదగా పెద్ద చెరువు వరకు సప్లై ఛానల్ పూడిక తీత పనులను దాత లక్ష్మన్న జెసిబి తో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా కత్తి లక్ష్మన్నను శాలవతో సత్కరించి , అభినందించారు, దాతలు ముందుకు వచ్చి చెరువు సప్లై ఛానల్ బాగు చేసుకునేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాజ్ మస్రోర్, ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు రాజేంద్రప్రసాద్, ఏపీఎం, తెలుగుదేశం నాయకులు విజ్జి, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: