Monday, 27 July 2026 11:52:25 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

జనవరి 4న జరిగే హిందూ సమ్మేళనానికి తరలి రావాలని కరపత్రాలు పంపిణీ

Date : 26 December 2025 08:50 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 26 : రామసముద్రం మండల కేంద్రంలోని హెచ్ పి పెట్రోలు బంకు వద్ద జనవరి 4న జరగనున్న హిందూ సమ్మేళనానికి హాజరుకావాలని హిందూ ధర్మ పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిరుమలరెడ్డిపల్లి, పెద్దకురుపల్లి, నారే వారి పల్లి, మట్లవారిపల్లె గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి ఆహ్వానించారు. మల్లిఖార్జున స్వామి మాట్లాడుతూ హిందూ సమాజ ఐక్యత, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్నారు .హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిలుగా ప్రభాకర్ రాజు ఆంధ్ర ప్రదేశ్ కుటుంబ ప్రభోధన్ శ్రీ శ్రీ పూజ్యశ్రీ మాతంగనందగిరి స్వామిజి, నిత్యముక్తాదాస్, సుదర్శన్ కృష్ణదాస్, శివరాం దాస్ వస్తారన్నారు. ఈకరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మల్లిఖార్జున స్వామి,నాగభూషణం శట్టి, రవీంద్రనాథ్ రెడ్డి,సుదర్శన్,వెంకటరమణ రాజు శ్రీనివాసులు రెడ్డి, దామోదర్ రెడ్డి, జనసేన సూరీ, చలపతి, పవన్, కృష్ణమూర్తి, వెంకటేష్ గ్రామస్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :