Sunday, 26 July 2026 08:20:18 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

కోసువారిపల్లె శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Date : 19 January 2026 08:25 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 19 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల లో భాగంగా ఆదివారం అంకురార్పణ కార్యక్రమం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం టిటిడి ఏఈఓ గోపీనాథ్ ఆధ్వర్యంలో టీటీడీ అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి ల సారథంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి అంకురార్పణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భక్తులు వందలాదిగా పాల్గొని స్వామివారి అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోవెంకటేశ్వర ఆలయం సుందరీకరణ తో పాటు కోసువారిపల్లి పురవీధులు విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కృష్ణమూర్తి, నగేష్, మురళి మరియు కోసువారి పల్లి స్వామివారి భక్తులు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :