నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి పాల్గొన్న మదనపల్లె AMC చైర్మన్ జంగాల శివరాం చిత్తూరులో గురువారం డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం (డీడీవో)ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ అనంతరం మార్కెట్ చైర్మన్ జంగాల శివరాం మదనపల్లె మార్కెట్ యార్డ్ లో ఉన్న సమస్యల గురించి రైతులకు మేలు జరిగే విధంగా వినతి పత్రం అందజేశారు. సనుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Reporter
Namitha News