Sunday, 26 July 2026 06:30:26 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ధైర్య,సాహసాలలో టిప్పు సుల్తాన్ నేటితరానికి స్ఫూర్తి

జయంతి వేల కొనియాడిన డాక్టర్ ఎస్.కె.బాషా

Date : 04 May 2026 07:48 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ధైర్య,సాహసాలలో టిప్పు సుల్తాన్ నేటితరానికి స్ఫూర్తి - జయంతి వేల కొనియాడిన డాక్టర్ ఎస్.కె.బాషా మదనపల్లె : ​​దేశభక్తి,త్యాగం,బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతి రేకంగా పోరాడిన తొలి యోధులలో టిప్పు సుల్తాన్ ఒకరని,ఆయన ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎపి కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా అన్నారు.సోమవారం టిప్పు సుల్తాన్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ​టిప్పు సుల్తాన్ పాలనలో అన్ని మతాల వారు సమాన గౌరవం పొందారని,మత సామరస్యానికి లౌకికవాదానికి నిదర్శనమని గుర్తు చేశారు.వ్యవసాయం,వాణిజ్యం,సైనిక రంగాల్లో టిప్పు సుల్తాన్ ప్రవేశపెట్టిన సంస్కరణలను కొనియాడారు.టిప్పు సుల్తాన్ ​1799 మే 4వ తేదీన నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో శ్రీరంగపట్నం కోటను రక్షిస్తూ వీరమరణం పొందారని గుర్తుచేశారు.నేటికి ఆయన మరణించి 227 ఏళ్లు పూర్తయ్యాయన్నారు.దక్షిణ భారతదేశంలో అత్యంత గొప్ప చక్రవర్తులలో టిప్పు సుల్తాన్ ఒకరని కొనియాడారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: