నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి - జూన్ 04 : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.. మరికొన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం. సంక్షేమ కార్యక్రమాలపై ఈ నెల 9న తిరుపతిలో బహిరంగ సభ. పరిపాలనపై ఈ నెల 12న అమరావతిలో బహిరంగ సభ. అభివృద్ధి పనులపై ఈనెల 15న విశాఖలో బహిరంగ సభ జిల్లాల అభివృద్ధిపైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. మిగిలిన 25 జిల్లా లో జరిగే బహిరంగ సభ కార్యక్రమాల పూర్తి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావ్
Reporter
Namitha News