Sunday, 26 July 2026 02:47:57 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మారుమూల గ్రామాలలో పారిశుద్ధంపై దృష్టి - ఎంపీడీవో ఉషారాణి

Date : 15 July 2026 10:59 PM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 15 : సచివాలయాల పరిధిలోని మారుమూల గ్రామాలలో పారిశుద్ధంపై దృష్టి సారించాలని ఎంపీడీవో ఉషారాణి కార్యదర్శి తోపాటు బ్రెయిన్ అంబాసిడర్లకు సూచించారు. బుధవారం ఆమె మండలంలోని మర్రిమాకులపల్లి, కన్నెమడుగు పంచాయతీల్లో డిప్యూటీ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ లతో కలిసి పలు గ్రామాలను పర్యటించారు. గ్రామాలలో పారిశుధ్యం పై గ్రీన్ అంబాసిడర్ల పనితీరుపై ఆరా తీశారు. గ్రామాలలో పారిశుధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనపై చొరవ చూపాలని కార్యదర్శులకు సూచించారు. అక్కడే స్వచ్చ రథం నిర్వహణపై ఆరా తీసి పనికిరాని ప్లాస్టిక్ ఇతర వస్తువులు సేకరణ అందుకు తగ్గట్టు సరుకులు పొందడం పై హర్షం వ్యక్తం చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :