నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 23 : రామసముద్రం మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో శనివారం వైసీపీ నాయకులు బొంపల్లి నరసింహనాయుడు కుమారుడి వివాహ ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సిపి మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వారి వివాహ శుభకార్యంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవరెడ్డి మాజీ మండల వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, రాష్ట్ర బీసీ జనరల్ సెక్రెటరీ గెవన్న,రెడ్డివీరేగౌడ్ ప్రకాష్, కృష్ణప్ప, రాధారెడ్డి, తిమ్మారెడ్డి, కొమ్ము నారాయణస్వామి, శివ, తిప్పరాజు,నాగప్ప, కదిరప్ప, నరసింహులు,మల్లికార్జున, రెడ్డప్ప, శంకర తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News