Sunday, 26 July 2026 12:23:34 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి

Date : 19 June 2026 08:35 AM Views : 90

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 18 : ఎన్నికల ఓటర్లు నమోదు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ సర్వే పారదర్శకంగా త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవ కృష్ణారెడ్డి బిఎల్ఓ లకు సూచించారు. గురువారం ఆయన తంబళ్లపల్లె లో ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్ నమోదు కార్యక్రమం పై బిఎల్ఓ లకు పలు సలహాలు సూచనలు చేశారు. ఎన్ను మరేటర్లు చేసిన సర్వే పై బిఎల్వోలు సమగ్ర విచారణ చేపట్టి గత ఎన్నికల జాబితాను సక్రమంగా సరిచూడాలన్నారు. ఎన్నుమలేటర్లు ఫారాలు పూర్తిచేసి ఓటర్ల నుండి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, విద్యార్థులైతే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ జిరాక్స్ సేకరించాలన్నారు. ఓటర్ జాబితా లో అవకతవకులు లేకుండా గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టి సమగ్ర ఓటర్ జాబితా తయారు చేయడానికి సహకరించాలని సూచించారు. ఆయన వెంట తాసిల్దార్ శ్రీనివాసులు, బిఎల్వోలు నాగరాజు, సురేష్, ఎన్నుమర్యేటర్లు, ఓటర్లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :