Monday, 27 July 2026 01:17:49 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బాల్య వివాహాలు రహిత ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దుదాం

పోర్డు సంస్థ ఆధ్వర్యంలో వీడీయో ప్రదర్శన

Date : 05 December 2025 07:32 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పోర్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు రహిత ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడంలో భాగంగా PORD ఈరోజు ఒక వీడియోను జడ్పీ హైస్కూల్ స్కూల్ నందు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ టెన్త్ క్లాస్ లోని లవ్ అంటూ సైడ్ వెళ్లిపోవడం వల్ల పేరెంట్స్ ముందుగానే పిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు చేస్తున్నారు . పిల్లల్లో పెద్దోళ్ళు అందరిలోనూ అవగాహన పరచడానికి వీడియోల ద్వారా అవేర్నెస్ తేవడం కోసం పోర్టు ఒక చిన్న వీడియోను లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోర్డు డైరెక్టర్ jall లలితమ్మ, ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మరియు కార్యకర్తలు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం, టీచర్స్ పేరెంట్స్,MIS కోఆర్డినేటర్ సుభాషిని,నరసింహులు పాల్గొనడం జరిగింది.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :