Sunday, 26 July 2026 01:12:42 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆత్మకూరులో ఘనంగా ఈస్టర్ వేడుకలు

పాస్టర్ రెవరెండ్ పరిమి జాన్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఈస్టర్ వేడుకలు

Date : 05 April 2026 12:57 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 05 : ఈస్టర్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైనది, మహత్తరమైనది. ఇది యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకునే దినం. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని సమాధుల తోట వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. గుడ్ ఫ్రైడే రోజున సిలువపై మరణించిన యేసుప్రభువు, మూడవ రోజు అయిన ఈస్టర్ ఆదివారం తిరిగి లేచి సజీవుడిగా ప్రత్యక్షమయ్యారని క్రైస్తవ విశ్వాసం.ఈ సందర్భంలో ఆత్మకూరు కు చెందిన పాస్టర్ రెవరెండ్ పరిమి జాన్ ప్రదీప్ పాస్టర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు మన పాపముల విముక్తి కోసం తన ప్రాణాన్ని సిలువపై అర్పించిన ఏకైక నిజ దేవుడని పేర్కొన్నారు. ఆయన మరణం మనకు క్షమ, ప్రేమ, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని, పునరుత్థానం ఆశ, నూతన జీవితం, నిత్యజీవానికి మార్గదర్శకమని చెప్పారు.ఈస్టర్ పండుగ మనలో చెడు మీద మంచి గెలుస్తుందనే నమ్మకాన్ని పెంపొందిస్తూ, ప్రేమ, శాంతి, సహనంతో జీవించాలని సందేశం ఇస్తుంది. ఈ కార్యక్రమానికి పట్టణంలోని పలువురు క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రత్యేకంగా ధ్యానించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :