Sunday, 26 July 2026 07:50:22 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

7మంది జూదర్లు అరెస్ట్

నగదు రూ 14,700/- 7 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం

Date : 07 July 2026 09:02 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 07 : పుంగనూరు మండలంలోని కొత్తపల్లె గ్రామసమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు మంగళవారం తనిఖీ చేసి 7 మంది జూదర్లును అరెస్ట్ చేశారు.ఎస్‌ఐ అన్సర్‌బాషా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సీఐ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మండలంలోని కొత్తపల్లె గ్రామ సమీపంలోని చెరువులో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడులు నిర్వహించి ఏడు మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.14,700 నగదు, 7 ద్విచక్రవాహనాలు , 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసి, నిందితులను రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :