నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : తిరుపతి - మార్చి 18 : మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఫైల్స్ ధగ్ధమైన కేసులో నిందితులుగా ఉన్న ముని తుకారాం, మాదవరెడ్డి. చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా వద్ద నేటి మధ్యాహ్నం అదుపులోకి తీసుకొన్న సి.ఐ.డి. పోలీసులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ మునితుకారాం, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు వి.మాధవరెడ్డి లను తిరుపతి సిఐడి డి.ఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇరువురిని అరెస్టు చేసి తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించిన డి.ఎస్పీ వేణుగోపాల్
Admin
Namitha News