Monday, 27 July 2026 02:14:36 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన

Date : 27 January 2026 04:17 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మదనపల్లె పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్, ప్రధాన కార్యదర్శి రామానుజులు, ఉపాధ్యక్షులు మంజునాథ్,మదనపల్లి రూరల్ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు,రామసముద్రం మండల అధ్యక్షులు విజయ్ గౌడ్,తెలుగు యువత అధ్యక్షులు ముద్దు కృష్ణమ నాయుడు,ప్రధాన కార్యదర్శి ఉమేష్ బోనాల, పట్టణ తెలుగు యువత అద్యక్షులు ప్రణయ్ కుమార్ రాయల్,మీడియా కో ఆర్డినేటర్ కలిశం ప్రకాష్ నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షులు ధనా యాదవ్,నిమ్మనపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులు శివకుమార్,ప్రధాన కార్యదర్శి గణపతి,వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్,ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షులు నాగూర్ వల్లి, సీనియర్ నాయకులు ఎస్.ఏ మస్తాన్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్,ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు కాశీ శ్రీరామ్,ఏఎంసి డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, కొల్లబై లు2 గ్రామ అధ్యక్షులుCBN రెడ్డి శేఖర్ నాయుడు,బీసీ సెల్ ఉపాధ్యక్షులు రామకృష్ణ, పిచ్చుక నాగేంద్ర,మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి,పట్టణ కార్యదర్శి ఈశ్వరి,నాగరాణి, మరియు తెలుగు యువత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: