నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మదనపల్లె పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్, ప్రధాన కార్యదర్శి రామానుజులు, ఉపాధ్యక్షులు మంజునాథ్,మదనపల్లి రూరల్ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు,రామసముద్రం మండల అధ్యక్షులు విజయ్ గౌడ్,తెలుగు యువత అధ్యక్షులు ముద్దు కృష్ణమ నాయుడు,ప్రధాన కార్యదర్శి ఉమేష్ బోనాల, పట్టణ తెలుగు యువత అద్యక్షులు ప్రణయ్ కుమార్ రాయల్,మీడియా కో ఆర్డినేటర్ కలిశం ప్రకాష్ నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షులు ధనా యాదవ్,నిమ్మనపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులు శివకుమార్,ప్రధాన కార్యదర్శి గణపతి,వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్,ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షులు నాగూర్ వల్లి, సీనియర్ నాయకులు ఎస్.ఏ మస్తాన్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్,ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు కాశీ శ్రీరామ్,ఏఎంసి డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, కొల్లబై లు2 గ్రామ అధ్యక్షులుCBN రెడ్డి శేఖర్ నాయుడు,బీసీ సెల్ ఉపాధ్యక్షులు రామకృష్ణ, పిచ్చుక నాగేంద్ర,మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి,పట్టణ కార్యదర్శి ఈశ్వరి,నాగరాణి, మరియు తెలుగు యువత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
Reporter
Namitha News