Sunday, 26 July 2026 09:52:10 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ముద్దలదొడ్డి లో రెండు గ్రామాలలో తాగునీటి ఎద్దడి

Date : 17 May 2026 09:30 PM Views : 107

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 17 : తంబళ్లపల్లి మండలం బాల్ రెడ్డి గారి పల్లి (ముద్దలదొడ్డి) పంచాయతీలో రెండు గ్రామాలలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజంపేట టిడిపి రైతు నాయకుడు వెంకట్ రెడ్డి తెలిపారు. పంచాయతీలోని దొడ్డికాడపల్లిలో 40 కుటుంబాలు, కాంచేపల్లిలో 25 కుటుంబాలు ఉండి గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడింది. తాగునీటి సమస్య పరిష్కారానికి విధిలేని పరిస్థితుల్లో ట్యాంకర్లతో నీటిని తరలించి దాహార్తి తీరుస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం బాలి రెడ్డి గారి పల్లె పంచాయతీలోని రెండు గ్రామాల తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :